సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సింధుకు మూడు కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు సింధుకు గ్రూప్‌ -1 ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సీఆర్‌డీఏ పరిధిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోచ్ గోపిచంద్‌కు రూ. 50లక్షల బహుమతిని ప్రకటించింది ప్రభుత్వం. త్వరలోనే సింధు, గోపిచంద్‌ను ఏపీ ప్రభుత్వం సన్మానించనుంది. Click on […]

Advertisement
Update: 2016-08-20 03:42 GMT

రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సింధుకు మూడు కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు సింధుకు గ్రూప్‌ -1 ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సీఆర్‌డీఏ పరిధిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోచ్ గోపిచంద్‌కు రూ. 50లక్షల బహుమతిని ప్రకటించింది ప్రభుత్వం. త్వరలోనే సింధు, గోపిచంద్‌ను ఏపీ ప్రభుత్వం సన్మానించనుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News