పవన్‌ను వదలని జోగయ్య.. మరో లేఖాస్త్రం

ఆర్థికంగా బలవంతులైన కాపులు, తూర్పు కాపులకు మినహాయించి మిగతా కులస్థులతో జనసేనకు కేటాయించాల్సిన 23 అసెంబ్లీ స్థానాలు, ఆయా స్థానాల్లో అభ్యర్థులను తాజా లేఖలో సూచించారు హరిరామజోగయ్య

Advertisement
Update: 2024-02-17 10:26 GMT

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా సీట్లపై తేల్చుకోలేకపోతున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య లేఖల మీద‌ లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే జనసేన పోటీ చేయాల్సిన 41 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలపై పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. ఆయా స్థానాల్లో అభ్యర్థులను సైతం సూచించారు.

ఇక తాజాగా పవన్‌కల్యాణ్‌కు మరో లేఖ రాశారు హరిరామజోగయ్య. ఆర్థికంగా బలవంతులైన కాపులు, తూర్పు కాపులకు మినహాయించి మిగతా కులస్థులతో జనసేనకు కేటాయించాల్సిన 23 అసెంబ్లీ స్థానాలు, ఆయా స్థానాల్లో అభ్యర్థులను తాజా లేఖలో సూచించారు హరిరామజోగయ్య.

తాజా లేఖలో జోగయ్య సూచించిన స్థానాలు, అభ్యర్థులు వీరే-

నర్సాపురం - బొమ్మిడి నాయకర్‌

గోపాలపురం- బి.సువర్ణరాజు

కొవ్వూరు - టి.వి.రామారావు

విశాఖ సౌత్ - వంశీకృష్ణ యాదవ్‌

ఇచ్చాపురం - దాసరి రాజు

ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ

రాజోలు - బొంతు రాజేశ్వర రావు

- రాపాక రమేష్‌బాబు

- దేవీ వరప్రసాద్

అమలాపురం - రాజబాబు

- DMR శేఖర్‌

అవనిగడ్డ - పాపారావు

నందిగామ - రమాదేవి

విజయవాడ వెస్ట్‌ - పోతుల మహేష్‌

గుంటూరు వెస్ట్‌ - బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌

పెదకూరప్పాడు - బొర్రా వెంకట అప్పారావు

తణుకు - విడివాడ రామచంద్రరావు

- భోగపల్లి ప్రసాద్‌

తెనాలి - నాదెండ్ల మనోహర్

అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

కొవూరు - జానీ మాస్టర్‌

బద్వేలు - డాక్టర్ రాజశేఖర్

రైల్వేకోడూరు - మద్దెల వెంకటసుబ్బయ్య

ఉంగుటూరు - పచ్చమట్ల ధర్మరాజు

పోలవరం - చిర్రి బాలరాజు

ఉండి - జుత్తుక నాగరాజు

పాడేరు - వంపూరు గంగులయ్య

Tags:    
Advertisement

Similar News