వైఎస్ వివేకాను చంపారనగానే పరవశించా....

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రచారంలో అభాసుపాలవుతున్నారు. పదేపదే నోరు జారుతున్నారు. 1982లో టీడీపీని స్థాపించగా…. నారా లోకేష్ మాత్రం 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని ఆశ్చర్యపరిచారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా ఆయన స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని తెలియగానే తాను పరవశించానని చెప్పారు. దాంతో అందరూ కంగుతిన్నారు. అదే ప్రసంగంలో యువతకు పెద్దెత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే…. అమరావతిలో తెలిసో తెలియకో పెద్దెత్తున కంపెనీలను తెచ్చానన్నారు. కంపెనీలను తెలిసో తెలియకో తేవడం ఏమిట్రా బాబు […]

Advertisement
Update: 2019-03-17 21:49 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రచారంలో అభాసుపాలవుతున్నారు. పదేపదే నోరు జారుతున్నారు.

1982లో టీడీపీని స్థాపించగా…. నారా లోకేష్ మాత్రం 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదని ఆశ్చర్యపరిచారు.

తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా ఆయన స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని తెలియగానే
తాను పరవశించానని చెప్పారు. దాంతో అందరూ కంగుతిన్నారు.

అదే ప్రసంగంలో యువతకు పెద్దెత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే…. అమరావతిలో తెలిసో తెలియకో పెద్దెత్తున కంపెనీలను తెచ్చానన్నారు. కంపెనీలను తెలిసో తెలియకో తేవడం ఏమిట్రా బాబు అని అక్కడున్న జనం ఆశ్చర్యపోయారు.

Tags:    
Advertisement

Similar News