టీడీపీ ఎమ్మెల్యేకీ దోమ కుట్టింది బాబు...

కృష్ణా జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది విషజ్వరాల బారినపడుతున్నాయి. అయితే  సీజన్‌లో కామన్ అన్నట్టుగా యంత్రాంగం ప్రవర్తిస్తోంది. డెంగీ కేసులు నమోదవుతున్నా అధికారుల్లో కదలిక లేదు. అయితే ఇప్పుడు టీడీపీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా విష జ్వరం తాకింది. ఆమెను డెంగీ దోమ కాటేసింది. దీంతో సౌమ్య అస్వస్థతకు గురయ్యారు. డెంగీ పరీక్షలు చేసిన వైద్యులు మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి […]

Advertisement
Update: 2016-09-14 03:26 GMT

కృష్ణా జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది విషజ్వరాల బారినపడుతున్నాయి. అయితే సీజన్‌లో కామన్ అన్నట్టుగా యంత్రాంగం ప్రవర్తిస్తోంది. డెంగీ కేసులు నమోదవుతున్నా అధికారుల్లో కదలిక లేదు. అయితే ఇప్పుడు టీడీపీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా విష జ్వరం తాకింది. ఆమెను డెంగీ దోమ కాటేసింది. దీంతో సౌమ్య అస్వస్థతకు గురయ్యారు. డెంగీ పరీక్షలు చేసిన వైద్యులు మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదంటున్నారు. మొత్తానికి డెంగీ దోమ ఎమ్మెల్యేపై అటాక్ చేసే సరికి ఇప్పుడు అధికారులు దోమల వేటకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News