వెంకయ్య ప్లేస్ మార్చిన బీజేపీ....

బీజేపీ తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. వెంకయ్యనాయుడు, నిర్మాలసీతారామన్‌కు తిరిగి అవకాశం ఇచ్చారు. అయితే వెంకయ్యనాయుడు ప్లేస్ మార్చేశారు. తమ రాష్ట్రం కోటాలో వెంకయ్యకు పదేపదే అవకాశం ఇవ్వడంపై కర్నాటకలో నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ నిర్ణయం మార్చుకుంది. ఆయన్ను రాజస్థాన్ కోటాలో పెద్దల సభకు పంపుతున్నట్టు ప్రకటించింది. ఏపీ నుంచి నిర్మాలసీతారామన్‌ను తిరిగి పంపుతారని భావించారు. కానీ ఆమెను కర్నాటక నుంచి బీజేపీ కోటాలోనే పెద్దల సభకు పంపుతున్నారు. Click on Image to Read:

Advertisement
Update: 2016-05-29 06:08 GMT

బీజేపీ తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. వెంకయ్యనాయుడు, నిర్మాలసీతారామన్‌కు తిరిగి అవకాశం ఇచ్చారు. అయితే వెంకయ్యనాయుడు ప్లేస్ మార్చేశారు. తమ రాష్ట్రం కోటాలో వెంకయ్యకు పదేపదే అవకాశం ఇవ్వడంపై కర్నాటకలో నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ నిర్ణయం మార్చుకుంది. ఆయన్ను రాజస్థాన్ కోటాలో పెద్దల సభకు పంపుతున్నట్టు ప్రకటించింది. ఏపీ నుంచి నిర్మాలసీతారామన్‌ను తిరిగి పంపుతారని భావించారు. కానీ ఆమెను కర్నాటక నుంచి బీజేపీ కోటాలోనే పెద్దల సభకు పంపుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News