టీడీపీలో చేరిన న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ

న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. భూమానాగిరెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి, జ‌లీల్ ఖాన్, భూమా అఖిల‌ప్రియ‌ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడు వైసీపీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డి కూడా ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను రామ‌సుబ్బారెడ్డి…. భూమా రాక‌ను శిల్పా బ్ర‌ద‌ర్స్ వ్య‌తిరేకించినా వారిని బుజ్జ‌గించ‌డంలో చంద్ర‌బాబు విజ‌య‌వంత‌మ‌య్యారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను తాము వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని రామసుబ్బారెడ్డి చెప్పారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబు కొన్ని హామీలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. […]

Advertisement
Update: 2016-02-22 10:16 GMT

న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. భూమానాగిరెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి, జ‌లీల్ ఖాన్, భూమా అఖిల‌ప్రియ‌ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడు వైసీపీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డి కూడా ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను రామ‌సుబ్బారెడ్డి…. భూమా రాక‌ను శిల్పా బ్ర‌ద‌ర్స్ వ్య‌తిరేకించినా వారిని బుజ్జ‌గించ‌డంలో చంద్ర‌బాబు విజ‌య‌వంత‌మ‌య్యారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను తాము వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని రామసుబ్బారెడ్డి చెప్పారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబు కొన్ని హామీలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. త‌న భ‌విష్య‌త్తుపై చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చార‌ని రామ‌సుబ్బారెడ్డి చెప్పారు.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News