ఆస్పత్రిలో చేరిన పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్పత్రిలో చేరారు. ఎండకు వడదెబ్బ తగిలింది. దాంతో ఆయన విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రిలో చేరారు. పలు సభల్లో పాల్గొన్న పవన్ ఎండకు తట్టుకోలేకపోయారు. ఎండ వేడిమి వల్ల ఆయనకు వడదెబ్బ తగిలినట్టు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దాంతో సత్తెనపల్లి, తెనాలిలో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు రద్దు అయ్యాయి. స్థానిక నేతలే అక్కడ సభలు నిర్వహిస్తారని జనసేన చెబుతోంది.

Advertisement
Update: 2019-04-05 10:43 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్పత్రిలో చేరారు. ఎండకు వడదెబ్బ తగిలింది. దాంతో ఆయన విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రిలో చేరారు. పలు సభల్లో పాల్గొన్న పవన్ ఎండకు తట్టుకోలేకపోయారు. ఎండ వేడిమి వల్ల ఆయనకు వడదెబ్బ
తగిలినట్టు చెబుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దాంతో సత్తెనపల్లి, తెనాలిలో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు రద్దు అయ్యాయి. స్థానిక నేతలే అక్కడ సభలు నిర్వహిస్తారని జనసేన చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News