ధోనీ, విరాట్ కొహ్లీలను అధిగమించిన మిథాలీ

వన్డే క్రికెట్ చేజింగ్ లో మిథాలీరాజ్ సరికొత్త రికార్డు చేజింగ్ సమయంలో మిథాలీ సగటు 111.29 చేజింగ్ సమయంలో ధోనీ సగటు 103.07, కొహ్లీ సగటు 96.23 భారత మహిళా వన్డే క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఓ అరుదైన ఘనత సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల రికార్డులను సైతం అధిగమించింది. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండో వన్డేలో మిథాలీ రాజ్ అన్ బీటెన్ హాఫ్ […]

Advertisement
Update: 2019-01-30 05:05 GMT
  • వన్డే క్రికెట్ చేజింగ్ లో మిథాలీరాజ్ సరికొత్త రికార్డు
  • చేజింగ్ సమయంలో మిథాలీ సగటు 111.29
  • చేజింగ్ సమయంలో ధోనీ సగటు 103.07, కొహ్లీ సగటు 96.23

భారత మహిళా వన్డే క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఓ అరుదైన ఘనత సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల రికార్డులను సైతం అధిగమించింది.

బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండో వన్డేలో మిథాలీ రాజ్ అన్ బీటెన్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…చేజింగ్ సమయంలో అత్యధిక సగటు నమోదు చేసిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.

భారతజట్టు చేజింగ్ కు దిగిన సమయంలో మిథాలీ సగటు 111.29కి చేరింది. అదే …మహేంద్రసింగ్ ధోనీ సగటు 103. 07గా ఉంటే… టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సగటు 96.23గా మాత్రమే ఉంది.

Tags:    
Advertisement

Similar News