నేరుగా ఉండవల్లి ఇంటికి వెళ్లిన జగన్

వైఎస్‌కు ఆత్మీయుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను వైఎస్‌ జగన్ పరామర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చిన జగన్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి తల్లి మరణించిన నేపథ్యంలో కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఆ సందర్భంగా చాలాసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వైఎస్‌, ఉండవల్లి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే జగన్‌పార్టీ పెట్టడంతో ఉండవల్లికి, వైఎస్‌ ఫ్యామిలీకి మధ్య గ్యాప్‌ పెరిగింది. అయితే వైసీపీలోకి […]

Advertisement
Update: 2016-07-12 07:24 GMT

వైఎస్‌కు ఆత్మీయుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను వైఎస్‌ జగన్ పరామర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చిన జగన్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి తల్లి మరణించిన నేపథ్యంలో కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఆ సందర్భంగా చాలాసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

వైఎస్‌, ఉండవల్లి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే జగన్‌పార్టీ పెట్టడంతో ఉండవల్లికి, వైఎస్‌ ఫ్యామిలీకి మధ్య గ్యాప్‌ పెరిగింది. అయితే వైసీపీలోకి ఉండవల్లి రాబోతున్నారని వార్తల నేపథ్యంలో జగన్ ఆయన్ను కలవడం చర్చనీయాంశమైంది. పరిణామాలు చూస్తుంటే ఉండవల్లి వైసీపీలో చేరడం దాదాపు ఖాయమేననిపిస్తోంది.

click on image to read-

Tags:    
Advertisement

Similar News