రోడ్డు ప్రమాదంలో సాయిరెడ్డికి స్వల్పగాయాలు

వైసీపీ నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకుగాను వెళ్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ధర్నాకు వెళ్లాల్సి ఉంది.  ప్ర‌మాదంలో విజ‌య‌సాయిరెడ్డికి స్వ‌ల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మోకాలి జాయింట్ వద్ద లిగమెంట్లో  హెయిర్ లైన్ ప్యాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు.  ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో విజయ సాయిరెడ్డితో పాటు పార్టీ […]

Advertisement
Update: 2016-05-09 21:51 GMT

వైసీపీ నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకుగాను వెళ్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ధర్నాకు వెళ్లాల్సి ఉంది. ప్ర‌మాదంలో విజ‌య‌సాయిరెడ్డికి స్వ‌ల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మోకాలి జాయింట్ వద్ద లిగమెంట్లో హెయిర్ లైన్ ప్యాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో విజయ సాయిరెడ్డితో పాటు పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరథ్ రెడ్డి, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వర్షం కారణంగా కారు అదుపు తప్పి బోల్తా పడిందని చెబుతున్నారు. ప్రమాదంలో కారు బాగా దెబ్బతింది

click on Image to Read:

Tags:    
Advertisement

Similar News