కారెక్కిన మరో ఎమ్మెల్యే

తెలంగాణలోనూ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం క్యాంపు ఆఫీస్ లో  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలిసి ఆయన సమక్షంలో  పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు తననెవరూ ఒత్తిడి చేయలేదన్నారు. తన సోదరి డీకే అరుణ రాజకీయం వేరు, తన రాజకీయం వేరన్నారు. డీకే అరుణ టీఆర్‌ఎస్‌లోకి రావడం లేదని చెప్పారు. ఆమె […]

Advertisement
Update: 2016-04-13 04:21 GMT

తెలంగాణలోనూ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు తననెవరూ ఒత్తిడి చేయలేదన్నారు. తన సోదరి డీకే అరుణ రాజకీయం వేరు, తన రాజకీయం వేరన్నారు. డీకే అరుణ టీఆర్‌ఎస్‌లోకి రావడం లేదని చెప్పారు. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతుందన్నారు.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News