బీజేపీ ఎంఎల్‌ఏ బూతు వ్యాఖ్యలు

రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్‌ అయిపోయిందని ఒక రాజస్థాన్‌ బీజేపీ ఎంఎల్‌ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంకా వారం కాకముందే మరో రాజస్థాన్‌ బీజేపీ ఎంఎల్‌ఏ జ్ఞాన్‌దేవ్‌ అహూజా నోరుపారేసుకున్నాడు. ఢిల్లీ జేఎన్‌యూ ఆవరణలో రోజుకు 3,000 వాడిన కండోమ్‌లు, వేలకొద్ది మద్యం సీసాలు కనిపిస్తాయని, జేఎన్‌యూ విద్యార్ధులు మాదకద్రవ్యాలకు బానిసలని, వీళ్లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాడు. వీళ్లను సపోర్టు చేసిన రాహుల్‌ గాంధీ జాతి వ్యతిరేకి అని, రాహుల్‌ను కాల్చిపారేయాలని అన్నాడు. దీనిపై మండిపడ్డ […]

Advertisement
Update: 2016-02-22 13:04 GMT

రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్‌ అయిపోయిందని ఒక రాజస్థాన్‌ బీజేపీ ఎంఎల్‌ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంకా వారం కాకముందే మరో రాజస్థాన్‌ బీజేపీ ఎంఎల్‌ఏ జ్ఞాన్‌దేవ్‌ అహూజా నోరుపారేసుకున్నాడు. ఢిల్లీ జేఎన్‌యూ ఆవరణలో రోజుకు 3,000 వాడిన కండోమ్‌లు, వేలకొద్ది మద్యం సీసాలు కనిపిస్తాయని, జేఎన్‌యూ విద్యార్ధులు మాదకద్రవ్యాలకు బానిసలని, వీళ్లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాడు. వీళ్లను సపోర్టు చేసిన రాహుల్‌ గాంధీ జాతి వ్యతిరేకి అని, రాహుల్‌ను కాల్చిపారేయాలని అన్నాడు.

దీనిపై మండిపడ్డ కొందరు విద్యార్ధులు చెత్త కుప్పల్లో చిత్తుకాగితాలు ఏరుకుని అమ్ముకునేవాళ్లలాగా ఈ బీజేపీ ఎంఎల్‌ఏ వాడిన కండోమ్‌లను ఏరుకుని జీవనం సాగిస్తున్నాడా! అని ప్రశ్నిస్తున్నారు. తెల్లవారితే స్త్రీలను గౌరవించాలని నీతి బోధలు చేసే బీజేపీ వాళ్లకు యూనివర్శిటీ అమ్మాయిలు వ్యభిచారుల్లాగా కనిపిస్తున్నారా? అని నిలదీస్తున్నారు. దేశాన్ని, సైన్యాన్ని, జాతీయ జెండాలను తరువాత గౌరవిద్దురు ముందు మీకు జన్మనిచ్చిన స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి అని మండిపడుతున్నారు.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News