మోదీని చంపేస్తాం

ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పరికర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ పేరుతో గోవా సచివాలయానికి ఈ లేఖ వచ్చింది. లేఖపై విచారణ జరుపుతున్నారు. కేసును యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్‌ దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని పోలీసులు ధృవీకరించారు. లేఖను తేలిగ్గా తీసుకోవడం లేదని సీరియస్‌గా విచారణ జరుపుతున్నామని ప్రకటించారు.

Advertisement
Update: 2016-01-19 06:08 GMT

ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పరికర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ పేరుతో గోవా సచివాలయానికి ఈ లేఖ వచ్చింది. లేఖపై విచారణ జరుపుతున్నారు. కేసును యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్‌ దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని పోలీసులు ధృవీకరించారు. లేఖను తేలిగ్గా తీసుకోవడం లేదని సీరియస్‌గా విచారణ జరుపుతున్నామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News