సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌కి ఐదున్నర కోట్లు!

అత్యంత ఖరీదైన వాహనాల కాన్వాయ్‌ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలోకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేరారు. ఒక్కొక్కటీ రూ.1.3 కోట్ల విలువైన 5 ల్యాండ్‌ క్రూయిజర్‌ ప్రాడోలను కాన్వాయ్‌ కోసం సమకూర్చుకున్నారు. ఇప్పటిదాకా టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లనే సీఎం కేసీఆర్‌ వాడేవారు. తొలిదశలో ఇవి నలుపురంగులో ఉండగా.. వాటిని తెలుపు రంగులోకి మార్చారు. తాజాగా బుధవారం నుంచి క్రూయిజర్‌ ప్రాడోలను వాడుతున్నారు. వీటిని కొనుగోలు చేసి.. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలుగా మార్పులు చేశారు.

Advertisement
Update: 2015-08-07 01:13 GMT
అత్యంత ఖరీదైన వాహనాల కాన్వాయ్‌ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలోకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేరారు. ఒక్కొక్కటీ రూ.1.3 కోట్ల విలువైన 5 ల్యాండ్‌ క్రూయిజర్‌ ప్రాడోలను కాన్వాయ్‌ కోసం సమకూర్చుకున్నారు. ఇప్పటిదాకా టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లనే సీఎం కేసీఆర్‌ వాడేవారు. తొలిదశలో ఇవి నలుపురంగులో ఉండగా.. వాటిని తెలుపు రంగులోకి మార్చారు. తాజాగా బుధవారం నుంచి క్రూయిజర్‌ ప్రాడోలను వాడుతున్నారు. వీటిని కొనుగోలు చేసి.. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలుగా మార్పులు చేశారు.
Tags:    
Advertisement

Similar News