వైసీపీలో చేరిన శివరామసుబ్రమణ్యం

వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రమణ్యం వైసీపీలో చేరారు. కాకినాడ సభకు వెళ్లే క్రమంలో జగన్‌ రాజమండ్రికి వచ్చారు. శివరామసుబ్రమణ్యం ఇంటికి జగన్ వెళ్లారు. అక్కడే కార్యకర్తల సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్‌ను సన్మానించారు. శివరామసుబ్రమణ్యం … కొణిజేటి రోశయ్యకు అత్యంత సన్నిహితుడు.

Advertisement
Update: 2019-03-11 03:40 GMT

వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రమణ్యం వైసీపీలో చేరారు. కాకినాడ సభకు వెళ్లే క్రమంలో జగన్‌ రాజమండ్రికి వచ్చారు. శివరామసుబ్రమణ్యం ఇంటికి జగన్ వెళ్లారు.

అక్కడే కార్యకర్తల సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్‌ను సన్మానించారు. శివరామసుబ్రమణ్యం … కొణిజేటి రోశయ్యకు అత్యంత సన్నిహితుడు.

Tags:    
Advertisement

Similar News