సీఎం ప‌ర్య‌ట‌న‌లో పంట‌ ధ్వంసం... రైతు అనుమానాస్ప‌ద మృతి

గుంటూరు జిల్లా కొండ‌వీడులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఒక రైతు అనుమాస్ప‌ద స్థితిలో చ‌నిపోయారు. కొండ‌వీడు కోట ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు చంద్ర‌బాబు రాగా… వాహ‌నాల పార్కింగ్ కోసం పోలీసులు బ‌ల‌వంతంగా రైతు కోట‌య్య పొలాన్ని తీసుకున్నారు. వాహ‌నాలు పార్క్ చేయ‌డంతో పంట నాశ‌నం అయింది. న‌ష్ట‌ప‌రిహారం కోరేందుకు వ‌చ్చిన కోట‌య్య కొద్ది సేప‌టికే అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. పంటను నాశ‌నం చేయ‌డంపై ప్ర‌శ్నించేందుకు వ‌చ్చిన కోట‌య్య‌ను పోలీసులు కొట్టార‌ని అందుకే అత‌డు చ‌నిపోయాడ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Update: 2019-02-18 10:12 GMT

గుంటూరు జిల్లా కొండ‌వీడులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఒక రైతు అనుమాస్ప‌ద స్థితిలో చ‌నిపోయారు. కొండ‌వీడు కోట ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు చంద్ర‌బాబు రాగా… వాహ‌నాల పార్కింగ్ కోసం పోలీసులు బ‌ల‌వంతంగా రైతు కోట‌య్య పొలాన్ని తీసుకున్నారు.

వాహ‌నాలు పార్క్ చేయ‌డంతో పంట నాశ‌నం అయింది. న‌ష్ట‌ప‌రిహారం కోరేందుకు వ‌చ్చిన కోట‌య్య కొద్ది సేప‌టికే అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. పంటను నాశ‌నం చేయ‌డంపై ప్ర‌శ్నించేందుకు వ‌చ్చిన కోట‌య్య‌ను పోలీసులు కొట్టార‌ని అందుకే అత‌డు చ‌నిపోయాడ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News