పిన్నెల్లికి మరో బాధ్యత అప్పగించిన జగన్

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జగన్ మరో బాధ్యత అప్పగించారు. ఆయనను పార్టీ విప్‌గా నియమించారు. పిన్నెల్లిని పార్టీ విప్‌గా నియమించినట్టు స్పీకర్‌కు జగన్ లేఖ పంపారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి వైసీపీ విప్‌గా ఉండేవారు. అయితే ఆయన ఇటీవలే టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో ఆయన స్థానంలో పిన్నెల్లిని పార్టీ విప్‌గా నియమించారు. ప్రస్తుతం పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Click on Image to Read:

Advertisement
Update: 2016-07-21 02:09 GMT

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జగన్ మరో బాధ్యత అప్పగించారు. ఆయనను పార్టీ విప్‌గా నియమించారు. పిన్నెల్లిని పార్టీ విప్‌గా నియమించినట్టు స్పీకర్‌కు జగన్ లేఖ పంపారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి వైసీపీ విప్‌గా ఉండేవారు. అయితే ఆయన ఇటీవలే టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో ఆయన స్థానంలో పిన్నెల్లిని పార్టీ విప్‌గా నియమించారు. ప్రస్తుతం పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News