పది లక్షలకు రెండు టీ షర్ట్లు కొన్న పరిణితి చోప్ర..

వినటానికి చాలా ఆసక్తిగా ఉన్న ఈ విషయం నిన్న జకర్తా నగరంలో జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఓ స్టేజ్ ప్రొగ్రామ్ ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిందట. అక్కడ షాపింగ్ కి వెళ్ళిన పరిణితి రెండు టీ షర్ట్లు కోసం పది లక్షల ఖర్చు చేసానని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అభిమానులను గందరగోళంలో పడేసింది. అభిమానులు ఆ రెండు టీ షర్ట్లు బంగారమో లేక వజ్రాలతో పొదిగిన టీ […]

Advertisement
Update: 2015-09-09 00:30 GMT
వినటానికి చాలా ఆసక్తిగా ఉన్న ఈ విషయం నిన్న జకర్తా నగరంలో జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఓ స్టేజ్ ప్రొగ్రామ్ ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిందట. అక్కడ షాపింగ్ కి వెళ్ళిన పరిణితి రెండు టీ షర్ట్లు కోసం పది లక్షల ఖర్చు చేసానని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అభిమానులను గందరగోళంలో పడేసింది. అభిమానులు ఆ రెండు టీ షర్ట్లు బంగారమో లేక వజ్రాలతో పొదిగిన టీ షర్ట్లు అయ్యుండవచ్చని అందరు ఊహించసాగారట. కేవలం మనదేశ కరెన్సీ .. ఇండోనేషియా కరెన్సీ మధ్య ఉన్న తేడా వలనే అంత ఎక్కువగా కనిపించడానికి కారణంగా తెలియ వచ్చింది. ఇంతకి మన దేశ కరెన్సీలో ఆ టీ షర్ట్లు ఖరీదెంతో తెలుసా.. అక్షరాల 4500 రూపాయలు మాత్రమే. పరిణితి 2011 తెరంగ్రేటం చేసింది.
Tags:    
Advertisement

Similar News