బాలీవుడ్ న‌టి శిఖా జోషి అనుమానాస్ప‌ద మృతి!

బాలీవుడ్ న‌టి శిఖా జోషి అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అమె మ‌రో మ‌హిళ‌తో క‌లిసి జీవిస్తున్నారు. శ‌నివారం తాను ఇంటికి వ‌చ్చి చూడ‌గా శిఖా గొంతులో క‌త్తి దిగి ర‌క్త‌స్రావ‌మై మృతిచెంది ఉంద‌ని పోలీసుల‌కు తెలిపింది. పోలీసులు ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Update: 2015-05-17 21:15 GMT
బాలీవుడ్ న‌టి శిఖా జోషి అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అమె మ‌రో మ‌హిళ‌తో క‌లిసి జీవిస్తున్నారు. శ‌నివారం తాను ఇంటికి వ‌చ్చి చూడ‌గా శిఖా గొంతులో క‌త్తి దిగి ర‌క్త‌స్రావ‌మై మృతిచెంది ఉంద‌ని పోలీసుల‌కు తెలిపింది. పోలీసులు ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News