కర్నూలు జిల్లాలో ఇద్దరు సిమి కార్యకర్తల అరెస్ట్‌

నల్గొండ జిల్లా ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసుల్లో చ‌ల‌నం పెరిగింది.  ఇప్ప‌టికే వారికి ఒక ల్యాప్‌టాప్ దొరికింది. ఇందులో ఉన్న స‌మాచారం వారికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కాగా మృతుల కాల్‌ డేటా ఆధారంగా క‌ర్నూలు జిల్లాలో మరో ఇద్దరు సిమి కార్యకర్తలను పట్టుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన దుండుగులు ఎవరెవరితో మాట్లాడారనే ఆధారాలతో కర్నూలు జిల్లాలోని ఇద్దరు సిమి కార్యకర్తలను కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారని సమాచారం. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలిసింది.-పీఆర్‌

Advertisement
Update: 2015-04-06 13:09 GMT
నల్గొండ జిల్లా ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసుల్లో చ‌ల‌నం పెరిగింది. ఇప్ప‌టికే వారికి ఒక ల్యాప్‌టాప్ దొరికింది. ఇందులో ఉన్న స‌మాచారం వారికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కాగా మృతుల కాల్‌ డేటా ఆధారంగా క‌ర్నూలు జిల్లాలో మరో ఇద్దరు సిమి కార్యకర్తలను పట్టుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన దుండుగులు ఎవరెవరితో మాట్లాడారనే ఆధారాలతో కర్నూలు జిల్లాలోని ఇద్దరు సిమి కార్యకర్తలను కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారని సమాచారం. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలిసింది.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News