తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం ఇదే...

వైసీపీ తన కార్యక్రమాలను ఇకపై పూర్తిగా తాడేపల్లి నుంచే నిర్వహించబోతోంది. హైదరాబాద్‌ కార్యాలయాన్ని కూడా అక్కడికే తరలిస్తున్నారు. చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరో 10 రోజుల్లో తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వస్తుందని విజయసాయిరెడ్డి వివరించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, పార్టీకి సంబంధించిన నియామకాలు అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయని వెల్లడించారు.

Advertisement
Update: 2019-07-13 05:50 GMT

వైసీపీ తన కార్యక్రమాలను ఇకపై పూర్తిగా తాడేపల్లి నుంచే నిర్వహించబోతోంది. హైదరాబాద్‌ కార్యాలయాన్ని కూడా అక్కడికే తరలిస్తున్నారు. చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

మరో 10 రోజుల్లో తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వస్తుందని విజయసాయిరెడ్డి వివరించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, పార్టీకి సంబంధించిన నియామకాలు అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News