ప్రజలే చెప్పారు.... చెప్పడానికి ఏమీ లేదు " కవిత స్పందన

టీఆర్‌ఎస్‌ భారీ గెలుపు దిశగా దూసుకెళ్తుండడం పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద విజయాన్ని అందిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు. ఈ గెలుపు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరింత బాధ్యతతో, ప్రజల పట్ల ఆత్మీయంగా పనిచేస్తామన్నారు. మహకూటమిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించగా….. మహాకూటమికి ప్రజలే సమాధానం ఇచ్చారని…. ఇక తాను చెప్పడానికి ఏమీ లేదని కవిత వ్యాఖ్యానించారు.

Advertisement
Update: 2018-12-10 23:26 GMT

టీఆర్‌ఎస్‌ భారీ గెలుపు దిశగా దూసుకెళ్తుండడం పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద విజయాన్ని అందిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు.

ఈ గెలుపు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరింత బాధ్యతతో, ప్రజల పట్ల ఆత్మీయంగా పనిచేస్తామన్నారు. మహకూటమిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించగా….. మహాకూటమికి ప్రజలే సమాధానం ఇచ్చారని…. ఇక తాను చెప్పడానికి ఏమీ లేదని కవిత వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News