ఐసీయూలో జయేంద్ర సరస్వతికి చికిత్స

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జయేంద్ర సరస్వతి హైబీపీతో బాధపడుతున్నారు. సృహలేని స్థితిలో ఉన్న ఆయన్ను  శిష్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో స్వామిజీకి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం స్వామిజీ స్పృహలోకి వచ్చారని… బ్లడ్‌ షుగర్, సోడియం లెవెల్స్‌ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు. ఐసీయూలో చికిత్స చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. స్వామి ఆరోగ్య పరిస్థితి తెలియగానే భక్తులు ఆంధ్రా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. Click […]

Advertisement
Update: 2016-08-30 02:34 GMT

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జయేంద్ర సరస్వతి హైబీపీతో బాధపడుతున్నారు. సృహలేని స్థితిలో ఉన్న ఆయన్ను శిష్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో స్వామిజీకి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం స్వామిజీ స్పృహలోకి వచ్చారని… బ్లడ్‌ షుగర్, సోడియం లెవెల్స్‌ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు. ఐసీయూలో చికిత్స చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. స్వామి ఆరోగ్య పరిస్థితి తెలియగానే భక్తులు ఆంధ్రా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News