నిమ్మగడ్డ స్వాతి, ప్రణవ్‌ రెడ్డి వివాహం... అందరూ హాజరయ్యారు...

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ యజమాని శివకుమార్ రెడ్డి కుమారుడు ప్రణవ్‌ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వివాహం జరిగింది. వివాహానికి కేంద్ర మంత్రులతో పాటు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సినీతారలు హాజరయ్యారు. వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత, సీఎం రమేష్, మురళీమోహన్‌, పాటు దాసరి నారాయణరావు, అపోలో ప్రతాప్ రెడ్డి, సత్యం […]

Advertisement
Update: 2016-08-28 23:34 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ యజమాని శివకుమార్ రెడ్డి కుమారుడు ప్రణవ్‌ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వివాహం జరిగింది. వివాహానికి కేంద్ర మంత్రులతో పాటు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సినీతారలు హాజరయ్యారు. వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత, సీఎం రమేష్, మురళీమోహన్‌, పాటు దాసరి నారాయణరావు, అపోలో ప్రతాప్ రెడ్డి, సత్యం రామలింగరాజు, సచిన్, అల్లు అరవింద్,నాగార్జున దంపతులుతో పాటు అనేక మంది హాజరయ్యారు. వివాహానికి నాగ్‌ చైతన్య, సమంత ఇద్దరూ జంటగా వచ్చారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News