వైఎస్ వర్థంతి కార్యక్రమానికి బొత్స

సెప్టెంబర్ 3న వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని బే ప్రాంతంలో నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కరుమూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సెప్టెంబర్‌ 3న ఉదయం 11 నుంచి సాయంత్రం 4వరకు కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Update: 2016-08-12 03:43 GMT

సెప్టెంబర్ 3న వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని బే ప్రాంతంలో నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కరుమూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సెప్టెంబర్‌ 3న ఉదయం 11 నుంచి సాయంత్రం 4వరకు కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News