రాయపాటికి జగన్‌ ఫోన్

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్‌ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే. Click on Image to Read:

Advertisement
Update: 2016-07-16 06:55 GMT

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్‌ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News