టీడీపీ ఆఫీస్‌లో చర్చ పెడితే జగనే వస్తారు... ఇదే సవాల్

ఎన్నికల హామీపై చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి సవాల్ చేశారు.ఎన్నికల హామీలపై టీడీపీ కార్యాలయంలో చర్చ పెట్టినా సిద్ధమన్నారు. చర్చకు నేరుగా జగనే వస్తారని దమ్ముంటే చంద్రబాబు కూడా రావాలని భూమన సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి చంద్రబాబు ఎన్నికలకు సిద్ధంకావాలన్నారు.  థర్మల్ ప్లాంట్‌లో 2500 కోట్ల అవినీతి జరిగిందని భూమన ఆరోపించారు. సోనియా, చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. click […]

Advertisement
Update: 2016-07-09 06:37 GMT

ఎన్నికల హామీపై చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి సవాల్ చేశారు.ఎన్నికల హామీలపై టీడీపీ కార్యాలయంలో చర్చ పెట్టినా సిద్ధమన్నారు. చర్చకు నేరుగా జగనే వస్తారని దమ్ముంటే చంద్రబాబు కూడా రావాలని భూమన సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి చంద్రబాబు ఎన్నికలకు సిద్ధంకావాలన్నారు. థర్మల్ ప్లాంట్‌లో 2500 కోట్ల అవినీతి జరిగిందని భూమన ఆరోపించారు. సోనియా, చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.

click on image to read-

 

 

 

Tags:    
Advertisement

Similar News