ట్విట్టర్‌లో జగన్‌పై నారాబాబు ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ ట్విట్టర్లో స్పందించారు. జగన్‌ తీరుపై విమర్శలు చేశారు.వైసీపీ ఆంధ్రావ్యతిరేక పార్టీ అని లోకేష్ మండిపడ్డారు. జగన్‌ ఒక దుష్ట శక్తి అని అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతపురంలో జరగుతున్న ఘటనలే నిదర్శనం అని లోకేష్ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. కార్యకర్తలంతా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు. Click on Image to Read:

Advertisement
Update: 2016-06-05 02:37 GMT

ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ ట్విట్టర్లో స్పందించారు. జగన్‌ తీరుపై విమర్శలు చేశారు.వైసీపీ ఆంధ్రావ్యతిరేక పార్టీ అని లోకేష్ మండిపడ్డారు. జగన్‌ ఒక దుష్ట శక్తి అని అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతపురంలో జరగుతున్న ఘటనలే నిదర్శనం అని లోకేష్ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. కార్యకర్తలంతా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News