సోమవారం ఏపీలో పెట్రోల్‌ బంక్‌లు బంద్‌

వ్యాట్ పెంపకాన్ని నిరసిస్తూ సోమవారం పెట్రోల్ బంక్‌ల బంద్‌కు డీలర్లు పిలుపునిచ్చారు. నేటి అర్ధరాత్రి 12 నుంచి రేపు రాత్రి 12 వరకు పెట్రోల్‌ బంక్‌లు మూసివేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజల్‌పై తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన 4 శాతం వ్యాట్‌ ట్యాక్స్‌ను తగ్గించాలని పెట్రోల్‌ బంక్‌ల డీలర్ల డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం పిలుపు నిచ్చింది.

Advertisement
Update: 2015-08-30 10:18 GMT

వ్యాట్ పెంపకాన్ని నిరసిస్తూ సోమవారం పెట్రోల్ బంక్‌ల బంద్‌కు డీలర్లు పిలుపునిచ్చారు. నేటి అర్ధరాత్రి 12 నుంచి రేపు రాత్రి 12 వరకు పెట్రోల్‌ బంక్‌లు మూసివేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజల్‌పై తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన 4 శాతం వ్యాట్‌ ట్యాక్స్‌ను తగ్గించాలని పెట్రోల్‌ బంక్‌ల డీలర్ల డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం పిలుపు నిచ్చింది.

Tags:    
Advertisement

Similar News