మూడో రౌండ్ తర్వాత కొద్దిగా తగ్గిన టీఆరెస్ ఆదిక్యం
మునుగోడు ఓట్ల లెక్కింపులో మూడవ రౌండ్ కు వచ్చేసరికి టీఆరెస్ కు ఆధిక్యం కాస్తతగ్గింది.
BY Telugu Global6 Nov 2022 4:39 AM GMT
X
Telugu Global Updated On: 6 Nov 2022 4:39 AM GMT
మునుగోడు ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఫలితాలు టీఆరెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. మొదటి రౌండ్ లో టీఆరెస్ పూర్తి ఆధిక్యతను సాధించగా రెండవ, మూడవ రౌండ్స్ లో బీజేపీ కొద్దిగా ఆధిక్యత సాధించింది. మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి మొదటి రౌండ్ టీఆరెస్ కు వచ్చిన దాదాపు 1400 వందల ఆధిక్యం కాస్త తగ్గి 35 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది.
Next Story