Telugu Global
Business

నేడు (11-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440కి చేరింది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు పెంచిన మరుసటి రోజు నుంచే బంగారం, వెండి ధరల్లో మరోసారి పెరుగుదల ప్రారంభమైంది.

నేడు (11-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణమని తెలిసిన విషయమే. అసలే పెళ్లిళ్ల సీజన్.. విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ నేపథ్యంలో బంగారం ధర కాస్తో కూస్తో తగ్గితే.. కొనుగోలుదారులు సంతోషిస్తారు. ముఖ్యంగా దీపావళి తర్వాత నుంచి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. తగ్గిన దాని కంటే పెరిగిందే ఎక్కువ. ఇక దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై 150 పెరుగగా, అదే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 వరకు పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలోపై రూ.500లకు పైగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440కి చేరింది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు పెంచిన మరుసటి రోజు నుంచే బంగారం, వెండి ధరల్లో మరోసారి పెరుగుదల ప్రారంభమైంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,900.. రూ.54,440.

విజయవాడలో రూ.49,900.. రూ.54,440

కేరళలో రూ.49,900.. రూ.54,440

చెన్నైలో రూ.50,550 రూ.55,150

బెంగళూరులో రూ.49,950.. రూ.54,490

ముంబైలో రూ.49,900.. రూ.54,440

ఢిల్లీలో రూ.50,050.. రూ.54,590

కోల్‌కతాలో రూ.49,900.. రూ.54,440

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000

విజయవాడలో రూ.73,000

చెన్నైలో రూ.73,000

కేరళలో రూ.73,000

బెంగళూరులో రూ.73,000

ముంబైలో రూ.68,100

ఢిల్లీలో రూ.68,100

కోల్‌కతాలో రూ.68,000

First Published:  11 Dec 2022 3:29 AM GMT
Next Story