నేడు (03-12-2022) మళ్లీ పెరిగిన బంగారం ధర..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో వ్యత్యాసం కనిపించింది. శనివారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

Advertisement
Update: 2022-12-03 03:54 GMT

గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించిన బంగారం ధరలు నిన్నటి నుంచి పెరగడం ఆరంభించాయి. నిన్న కేవలం రూ.200 మాత్రమే పెరిగిన పసిడి ధర నేడు మరి కాస్త ఎక్కువే పెరిగింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.500 వరకూ పెరిగింది. అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారానికి డిమాండ్ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మరి ఇక ముందు బంగారం ధర ఎంత పెరుగుతుందోనన్న ఆందోళన కొనుగోలుదారుల నుంచి వ్యక్తమవుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలోకు రూ.700 మేర పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో వ్యత్యాసం కనిపించింది. శనివారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,250.. రూ.53,730

విజయవాడలో రూ.49,250.. రూ.53,730

విశాఖపట్నంలో రూ.49,250.. రూ.53,730

కేరళలో రూ.49,250.. రూ.53,730

చెన్నైలో రూ.49,250.. రూ.53,730

బెంగళూరులో రూ.49,300.. రూ.53,780

న్యూఢిల్లీలో రూ.49,400.. రూ.53,900

కోల్‌కతాలో రూ.49,250.. రూ.53,730

ముంబైలో రూ.49,250.. రూ.53,730

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,000

విజయవాడలో రూ.71,000

విశాఖపట్నంలో రూ.71,000

చెన్నైలో రూ.71,000

కేరళలో రూ.71,000

బెంగుళూరులో రూ.71,000

కోల్‌కతాలో రూ.71,000

న్యూఢిల్లీలో రూ.64,300

ముంబైలో రూ.64,300

Tags:    
Advertisement

Similar News