గంటా అనుచరుడు నలంద కిషోర్ మృతి

ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన నలంద కిషోర్ మృతి చెందారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. వైసీపీ ఎంపీ, మంత్రిపై అనుచిత పోస్టులు పెట్టిన నలంద కిషోర్‌ ను మూడు వారాల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం […]

Advertisement
Update: 2020-07-24 23:40 GMT

ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన నలంద కిషోర్ మృతి చెందారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు.

వైసీపీ ఎంపీ, మంత్రిపై అనుచిత పోస్టులు పెట్టిన నలంద కిషోర్‌ ను మూడు వారాల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు.

అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో నలంద కిషోర్ చనిపోయారు. ఈయన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడు.

Tags:    
Advertisement

Similar News