విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగింత

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించే విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వం కేబినెట్‌ హోదాను కల్పించింది. ఈ మేరకు సీఎస్ ఎల్‌వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా…. ఏపీ ప్రభుత్వం తరపున… ఢిల్లీలో విజయసాయిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు.

Advertisement
Update: 2019-06-22 12:45 GMT

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించే విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వం కేబినెట్‌ హోదాను కల్పించింది. ఈ మేరకు సీఎస్ ఎల్‌వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా…. ఏపీ ప్రభుత్వం తరపున… ఢిల్లీలో విజయసాయిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు.

Tags:    
Advertisement

Similar News