మహాకూటమి నేతలు జాగ్రత్తగా ఉండండి...టీపీసీసీ చీఫ్ ట్వీట్ !

తెలంగాణలోఎన్నికలు ముగిసాయి. ఇక ఫలితాలే తరువాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తిర ట్వీట్ చేశారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహాకూటమి నేతలకు సూచించారు. ఈవీఎంలను ఎవరూ తాకకుండా… వాటిలో మార్పులు చేర్పులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈవీఎంల రవాణాతోపాటు…. వాటిని దాచిపెట్టిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరింత జాగ్రత్త వహించాలన్నారు. ఈవీఎంలను కౌంటింగ్ కోసం పంపించేవరకూ మహాకూటమి నేతలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైన అవకతవకలు […]

Advertisement
Update: 2018-12-08 01:00 GMT

తెలంగాణలోఎన్నికలు ముగిసాయి. ఇక ఫలితాలే తరువాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తిర ట్వీట్ చేశారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహాకూటమి నేతలకు సూచించారు.

ఈవీఎంలను ఎవరూ తాకకుండా… వాటిలో మార్పులు చేర్పులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈవీఎంల రవాణాతోపాటు…. వాటిని దాచిపెట్టిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరింత జాగ్రత్త వహించాలన్నారు.

ఈవీఎంలను కౌంటింగ్ కోసం పంపించేవరకూ మహాకూటమి నేతలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైన అవకతవకలు జరిగే అవకాశముందని….నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News