కూతురి శ‌వంతో ఆరు కిలోమీట‌ర్ల న‌డ‌క‌... మార‌ని ఒడిషా ప‌రిస్థితి!

ఒడిషా క‌లాహండీ జిల్లాకు చెందిన గిరిజ‌నుడు దానా మాఝి భార్య శ‌వాన్ని మోస్తూ ప‌ది కిలోమీట‌ర్లు పైగా న‌డిచిన సంఘ‌ట‌న ఇంకా మ‌న క‌ళ్ల‌ముందు క‌దులుతుండ‌గానే…అలాంటిదే మ‌రొక ఘ‌ట‌న అదే ఒడిషాలో జ‌రిగింది. ఈ సారి మ‌ల్కాన్‌గిరి జిల్లా ఖైరాపుట్ బ్లాక్‌, ప‌స్ప‌లి గ్రామానికి చెందిన  నిరుపేద గిరిజ‌నుడు… మ‌ర‌ణించిన ఆరేళ్ల కుమార్తె శ‌వాన్ని మోస్తూ ఆరు కిలోమీటర్లు న‌డిచాడు. 108 అంబులెన్స్ అత‌డిని మార్గ మ‌ధ్యంలో దింపేసి వెళ్లిపోవ‌టంతో ముకుంద్ ఖేముడు అనే నిరుపేద అలా […]

Advertisement
Update: 2016-09-03 03:27 GMT

ఒడిషా లాహండీ జిల్లాకు చెందిన గిరిజనుడు దానా మాఝి భార్య వాన్ని మోస్తూ ది కిలోమీటర్లు పైగా డిచిన సంఘ ఇంకా ళ్లముందు దులుతుండగానేఅలాంటిదే రొక అదే ఒడిషాలో రిగింది. సారి ల్కాన్గిరి జిల్లా ఖైరాపుట్ బ్లాక్‌, స్పలి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనుడుణించిన ఆరేళ్ల కుమార్తె వాన్ని మోస్తూ ఆరు కిలోమీటర్లు డిచాడు. 108 అంబులెన్స్ అతడిని మార్గ మ‌ధ్యంలో దింపేసి వెళ్లిపోవటంతో ముకుంద్ ఖేముడు అనే నిరుపేద అలా చేయాల్సివచ్చింది.

శుక్రవారం ధ్యాహ్నం ముకుంద్, ఆరేళ్ల కూతురు బార్షా వాన్ని మోస్తూమాథిలి బ్లాక్లోని నాయక్గూడ గ్రామస్తులకు నిపించాడు. బార్షాకి ఆరోగ్యం బాగాలేకపోవటంతో మొద మాధిలి బ్లాక్లోని మ్యునిటీ హెల్త్ సెంటర్లో చేర్చాడు ముకుంద్‌. రువాత ఆమె ఆరోగ్యం రింత క్షీణించడంతో ల్కాన్గిరి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లని గురువారం రాత్రి వైద్యులు సూచించారు. ముకుంద్ 108 అంబులెన్స్లో కూతురిని ఆసుపత్రికి తీసుకుని వెళుతుండగా మార్గధ్యంలోనే ఆమె రిస్థితి సీరియస్గా మారింది. దాంతో మార్గ ధ్యంలో ఉన్న పందిరిపాణి మ్యునిటీ హెల్త్ సెంటర్కి తీసుకువెళ్లారు. అక్క వైద్యుడు పాప ణించినట్టుగా చెప్పాడు.

రువాత మాథిలి మ్యునిటీ హెల్త్ సెంటర్కి తిరిగి వెళుతున్న అంబులెన్స్లో…. ముకుంద్ని ఎక్కించుకున్న డ్రైవర్‌…అతడిని కుమార్తె వంతో హా పందిరిపాణికి మాథిలికి ధ్యలో ఉన్న నాయక్గూడలో దింపేసితాను మాథిలివైపు వెళ్లిపోయాడు. చేసేదేమీ లేక ముకుంద్ కుమార్తె వంతో పాటు ఊరు స్పలి వైపు డుస్తుండగా నాయక్గూడ వాసుల కంటడింది నీయమైన దృశ్యం. దాంతో వారు విషయాన్ని మాథిలి బ్లాక్ డెవప్మెంట్ అధికారికి తెలియజేయటంతో ఆయ ముకుంద్కి రొక అంబులెన్స్ని ఏర్పాటు చేయించారు.

విషయం మీడియా ద్వారా కు పొక్కడంతో…108, 102 అంబులెన్స్ ర్వీసుల అధికారులు దీనిపై వివ ఇచ్చారు. ర్వీసుల హెడ్ బ్యసాచి బిశ్వాల్ మాట్లాడుతూఒడిషా ఎమర్జన్సీ మెడికల్ అంబులెన్స్ ర్వీస్ నిర్వకు సంబంధించిన ద్ధతుల ప్రకారం ర్వీసులుఅనారోగ్యంతో ఉన్నవారి కోసమే ప్ప‌…ణించాక వాలను తీసుకువెళ్లాల్సిన నిలేదని చెప్పుకొచ్చారు.

అయితే ల్కాన్ గిరి జిల్లా లెక్టర్ సుదర్శన్ క్రర్తి అంబులెన్స్ డ్రైవర్మీద క్రిమినల్ నేరంకింద కేసు మోదు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే జిల్లా ప్రధాన వైద్యాధికారిని సైతం విషయంమీద విచార రిపించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. అంబులెన్స్ ర్వీస్కి వాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేకపోతే పందిరిపాణి మ్యునిటీ హెల్త్ సెంటర్ నుండి ఎందుకు తెచ్చారని….30 కిలోమీటర్లు తీసుకువచ్చాక ధ్యలో దిలేసిపోవటం ఏమిటని లెక్టర్ ప్రశ్నించారు. డ్రైవర్ మొదటే కుదని చెప్పిఉంటేముకుంద్ రొక వాణా దుపాయం కూర్చుకునేవాడని లెక్టర్ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News