వాడి కోసమే ఎదురుచూస్తూ బతుకుతున్నా...

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోవడంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి ఫైర్ అయ్యారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ప్రపంచంలోనే ఎక్కడా లేరని ఆమె అన్నారు. ఓటుకు నోటుకేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ చంద్రబాబు అని విమర్శించారు. వంద శవాలను తిన్న రాబందు ఒక గాలివానకు కూలినట్టు… చంద్రబాబు పాపం కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబు సంగతి తేల్చేందుకు ఎవడో ఒకడు వచ్చితీరుతారని .. అలా వచ్చేవాడి కోసమే తాను ఎదురుచూస్తూ బతుకుతున్నానని […]

Advertisement
Update: 2016-09-02 08:43 GMT

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోవడంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి ఫైర్ అయ్యారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ప్రపంచంలోనే ఎక్కడా లేరని ఆమె అన్నారు. ఓటుకు నోటుకేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ చంద్రబాబు అని విమర్శించారు. వంద శవాలను తిన్న రాబందు ఒక గాలివానకు కూలినట్టు… చంద్రబాబు పాపం కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబు సంగతి తేల్చేందుకు ఎవడో ఒకడు వచ్చితీరుతారని .. అలా వచ్చేవాడి కోసమే తాను ఎదురుచూస్తూ బతుకుతున్నానని అన్నారు. చంద్రబాబు అక్రమాస్తులపై తాను వేసిన కేసులోనూ స్టే తెచ్చుకుని బతుకుతున్నాడని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News