ప్ర‌జ‌ల మూఢ విశ్వాసాల‌కు...ప్ర‌భుత్వాల పుణ్య స్నానాలు!

ప్ర‌భుత్వాలు ఎప్పుడూ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాల‌ను ప్ర‌శ్నించ‌వు. వాళ్లు ఎలాంటి విశ్వాసాల‌తో ఉన్నా…వాటి వ‌ల‌న వారు ఎంత ఇబ్బందుల పాల‌వుతున్నా ప్ర‌భుత్వాల‌కు ప‌ట్ట‌దు. పైగా ప్ర‌జ‌ల మూఢ‌త్వాన్ని పెంచి పోషిస్తుంటాయి. ప్ర‌జా ప్ర‌యోజ‌నాన్ని కోరుతున్నామ‌న్న ముసుగుతో ప్ర‌జ‌ల‌కు ఆక‌ట్టుకుంటాయి…ఓట్లు రాబట్టుకుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్ర‌దేశ్‌ల్లో జ‌రుగుతున్న పుష్క‌రాల సంద‌ర్భంగా రెండు ప్ర‌భుత్వాలు చేస్తున్న ఖ‌ర్చుని… హేతువాద నాస్తిక సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ…ఇవే విమర్శ‌లు చేస్తున్నాయి.  రెండు రాష్ట్రాలు రాజ్యాంగ విరుద్ధంగా మూఢ‌నమ్మ‌కాల‌ను ప్రోత్స‌హిస్తున్నాయ‌ని ప్రజాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నాయ‌ని ఈ […]

Advertisement
Update: 2016-08-15 01:44 GMT

ప్రభుత్వాలు ఎప్పుడూ ప్ర మ్మకాలను ప్రశ్నించవు. వాళ్లు ఎలాంటి విశ్వాసాలతో ఉన్నావాటి వారు ఎంత ఇబ్బందుల పాలవుతున్నా ప్రభుత్వాలకు ట్టదు. పైగా ప్ర‌జ‌ల మూఢ‌త్వాన్ని పెంచి పోషిస్తుంటాయి. ప్రజా ప్రయోజనాన్ని కోరుతున్నామన్న ముసుగుతో ప్రకు ఆకట్టుకుంటాయిఓట్లు రాబట్టుకుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ల్లో రుగుతున్న పుష్కరాల సందర్భంగా రెండు ప్రభుత్వాలు చేస్తున్న ర్చునిహేతువాద నాస్తిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూఇవే విమర్శలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలు రాజ్యాంగ విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని సంఘాలకు చెందిన వారు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెయ్యికోట్లు, తెలంగాణ 825కోట్ల రూపాయను పుష్కరాలపై ర్చుచేస్తున్నాయి.

రీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఒడిదుడుకులతో ఇబ్బందులు డుతున్న నేపథ్యంలో ఇప్పుడు వృథా ర్చుచేయడాన్ని ఆయా సంఘాల వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. పుష్క ఘాట్ నిర్మాణం, 40వేలమంది పోలీసులు శాంతి ద్ర విధుల్లో పాల్గొనటం, క్తులకు ప్రత్యేక వాణా దుపాయాల ఏర్పాటుదిత ర్చులన్నీ ప్రభుత్వాలపై కోట్ల ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. విజవాడలోని నాస్తిక సంఘం నిర్వాహకులు డాక్టర్ జి మరం మాట్లాడుతూ ఇదంతా ప్రజా నాన్ని దుర్వినియోగం చేయమేనన్నారు. లౌకిక విధానాన్నిపాటించే దేశంలో ఒక తానికి సంబంధించిన కార్యక్రమం కోసం ఇంత నాన్ని వినియోగించడం రికాదని ఆయ అన్నారు. పుష్కస్నానాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం మూఢమ్మకాలను ప్రోత్సహిస్తున్ననిరాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (హెచ్‌) లో ప్రభుత్వాలు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చాలని ఉండగా, అందుకు పూర్తి విరుద్ధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ విశ్వాసాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయ విమర్శించారు. పుష్క స్నానాలు ఇన్ఫెక్షన్లకు కారణం కాగని డాక్టర్ రం హెచ్చరించారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానాలు చేసినవారు.. ర్మం, ళ్లు, గొంతులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు గురయ్యారని, పుష్కరాలకు నీళ్లే నిపించడంలేదనిఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని ఆయ పేర్కొన్నారు.

రో నాస్తిక వాది విజయం మాట్లాడుతూర్చు ఒక్కటే కాక‌, రాష్ట్రాలు తాల యం అయిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి తాలను చొప్పిస్తూ, తాలను రాజకీయం చేస్తున్నారనిఅలా ఎన్నికల్లో లాభం పొందుతున్నారని ఆయ అన్నారు.

సెక్యులర్ దేశంలో తం అనేది వ్యక్తిగనిప్రభుత్వం అందరిదిఅని విజయం అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలకు శాంతిభద్ర బాధ్య‌త కు నిర్వహిస్తే వాలేదు కానీపెద్ద ఎత్తున పుష్క స్నానాలు ఆచరించేలా ప్రను ప్రోత్సహించడం , దీన్ని ప్రభుత్వ ఎజెండాగా మార్చడం మాత్రం రికాదని ఆయ అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మైన కార్యలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారని, అయితే అది వారి వ్యక్తిగ విషనికానీ ప్రను ఇలా ఉద్దేశపూర్వకంగా గందగోళానికి గురిచేయటం మాత్రం మంచిది కాదని ఆయ అన్నారు. భిన్నప్రాంతాల నుండి చ్చి రాష్ట్రాల్లో జీవిస్తున్న వారందరికీ వాక్స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉండి తీరాలనిపైగా ది సెక్యులర్ దేశన్న సంగతి ర్చిపోకూడని ఆయ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News