పార్ల‌మెంటులో దొంగ‌త‌నం....తృణ‌మూల్ కాంగ్రెస్ డ‌బ్బు చోరీ!

దేశంలో అత్యంత సుర‌క్షిత ప్ర‌దేశంగా…ఆ స్థాయి భ‌ద్ర‌త ఉన్న భ‌వ‌నంగా పార్ల‌మెంటుని చెప్పుకుంటాం…కానీ అలాంటి సెక్యూర్‌ జోన్‌లో ఉన్నపార్లమెంటులోని తృణ‌మూల్ కాంగ్రెస్ కార్యాల‌యం నుండి 30వేల రూపాయ‌ల డ‌బ్బుని ఎవ‌రో ద‌ర్జాగా దొంగ‌త‌నం చేశారు. పార్టీ వెల్‌ఫేర్ ఫండ్‌కోసం ఎంపి ర‌త్నడి నాగ్…పార్టీ స‌భ్యుల నుండి రూ. 2 వేల చొప్పున వ‌సూలు చేయ‌గా వ‌చ్చిన డ‌బ్బ‌ది. ఆమె పార్టీ ఆఫీస్‌లోనే లాక‌ర్‌లో దాన్ని ఉంచి తాళం వేశారు. అయితే క్ష‌ణాల్లోనే ఆ సొమ్ము క‌నిపించ‌కుండా పోయింద‌ని […]

Advertisement
Update: 2016-08-09 06:01 GMT

దేశంలో అత్యంత సురక్షిత ప్రదేశంగా స్థాయి ద్ర ఉన్న నంగా పార్లమెంటుని చెప్పుకుంటాంకానీ అలాంటి సెక్యూర్జోన్లో ఉన్నపార్లమెంటులోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం నుండి 30వేల రూపాయ బ్బుని ఎవరో ర్జాగా దొంగనం చేశారు. పార్టీ వెల్ఫేర్ ఫండ్కోసం ఎంపి త్నడి నాగ్పార్టీ భ్యుల నుండి రూ. 2 వేల చొప్పున సూలు చేయగా చ్చిన బ్బది. ఆమె పార్టీ ఆఫీస్లోనే లాకర్లో దాన్ని ఉంచి తాళం వేశారు. అయితే క్షణాల్లోనే సొమ్ము నిపించకుండా పోయిందని గుర్తించారు.

అయితే దీనిపై ఫిర్యాదు చేయాలా ద్దా అనే మీమాంసలో చాలాసేపు ఉండిపోయిన పార్టీ భ్యులుచివరికి కంప్లయింట్ చేయడానికే మొగ్గు చూపారు. పార్టీ రువుపోతుందేమోననితా బెనర్జీ ఏమంటారోననే సందేహాలతోమీడియాకు కూడా తెలియనీయకుండా దాచాలని ముందు భావించినాచివరికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News