వ్యక్తిని గెలవగలవు చంద్రబాబు... కులాన్ని జయించలేవు

కాపు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు జఠిలం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సీ. రామచంద్రయ్య మండిపడ్డారు. అధికారం కోసం నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసంచేస్తున్నారని విమర్శించారు. కాపు ఉద్యమానికి చంద్రబాబు హామీలే కారణమని రామచంద్రయ్య ఆరోపించారు. చంద్రబాబు తన అసమర్ధతను కప్పిపుచ్చుకనేందుకు కాపులను అణచివేసే పనిలో ఉన్నారని విమర్శించారు. శాంతియుతంగా పోరాటంచేస్తున్న ముద్రగడను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక వ్యక్తిని గెలవగలడేమో గానీ కులాన్ని మాత్రం జయించలేడని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని […]

Advertisement
Update: 2016-06-16 04:27 GMT

కాపు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు జఠిలం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సీ. రామచంద్రయ్య మండిపడ్డారు. అధికారం కోసం నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసంచేస్తున్నారని విమర్శించారు. కాపు ఉద్యమానికి చంద్రబాబు హామీలే కారణమని రామచంద్రయ్య ఆరోపించారు. చంద్రబాబు తన అసమర్ధతను కప్పిపుచ్చుకనేందుకు కాపులను అణచివేసే పనిలో ఉన్నారని విమర్శించారు. శాంతియుతంగా పోరాటంచేస్తున్న ముద్రగడను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.

చంద్రబాబు ఒక వ్యక్తిని గెలవగలడేమో గానీ కులాన్ని మాత్రం జయించలేడని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. గుంటూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాపులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు రామచంద్రయ్య మద్దతు తెలిపారు. చంద్రబాబు కాపులను కరివేపాకులనుకుంటున్నారని… కాపుల సత్తా ఏంటో చంద్రబాబు త్వరలోనే రుచిచూస్తారని ఇతర కాపులు నేతలు హెచ్చరించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News