దారికి రాకపోతే కాల్చిపారేస్తాం,మా కులాన్ని నాశనం చేశావ్..

టీడీపీ నేత ఆనంవివేకానందరెడ్డి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు సంస్కారం లేదంటూ అడవి పంది, పిచ్చి కుక్కా అంటూ ఆనం మాట్లాడారు. ఒక తల్లి అడవి పందిని పొలం మీదకు వదిలేసిందని… ఇప్పుడా పంది పంటను నాశనం చేస్తోందని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిచ్చిపట్టిన పిచ్చికుక్కలా జగన్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. పిచ్చికుక్క దారికి రాకపోతే ఏం చేస్తాం… కాల్చిపారేస్తాం అంటూ ఆనం వివేకా వ్యాఖ్యానించారు. జగన్‌ ఒక ఆంబోతు అని విమర్శించారు.జగన్‌ను జీవితకాలం రాజకీయాల్లో లేకుండా […]

Advertisement
Update: 2016-06-04 02:45 GMT

టీడీపీ నేత ఆనంవివేకానందరెడ్డి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు సంస్కారం లేదంటూ అడవి పంది, పిచ్చి కుక్కా అంటూ ఆనం మాట్లాడారు. ఒక తల్లి అడవి పందిని పొలం మీదకు వదిలేసిందని… ఇప్పుడా పంది పంటను నాశనం చేస్తోందని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిచ్చిపట్టిన పిచ్చికుక్కలా జగన్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. పిచ్చికుక్క దారికి రాకపోతే ఏం చేస్తాం… కాల్చిపారేస్తాం అంటూ ఆనం వివేకా వ్యాఖ్యానించారు.

జగన్‌ ఒక ఆంబోతు అని విమర్శించారు.జగన్‌ను జీవితకాలం రాజకీయాల్లో లేకుండా చేయాలన్నారు. పిచ్చికుక్క అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని ప్రశ్నించారు. జగన్‌ తమకులాన్ని నాశనం చేశాడని ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. వైఎస్ విజయమ్మ జగన్‌కు జిల్లేడు పాలు పోసి పెంచిందని అందుకే విషసర్పంలా తయారయ్యాడని అన్నారు. జగన్‌ మాటలు అతడి సంస్కారాన్ని తెలియజేస్తున్నాయన్నారు. విలేకర్ల సమావేశంలో ఆనం వివేకా కాస్త ఆవేశంగా ఊగిపోయారు. చొక్కాకు బటన్స్‌ కూడాపెట్టుకోకుండా వచ్చారు. మధ్యమధ్యలో చొక్కలోపలికి చేయి పెట్టుకుని గీరుకుంటూ మాట్లాడారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News