జమ్ము కశ్మీర్ సీఎం కన్నుమూత

జమ్ము కశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయూద్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ చేరారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. రెండుసార్లు ముఖ్యమంత్రగా పనిచేశారు. 2015 మార్చి 1న పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు

Advertisement
Update: 2016-01-06 22:08 GMT

జమ్ము కశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయూద్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ చేరారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. రెండుసార్లు ముఖ్యమంత్రగా పనిచేశారు. 2015 మార్చి 1న పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

Tags:    
Advertisement

Similar News