రామోజీ... ఇన్ని మార్పులకు కారణం..

కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావు హాజరయ్యారు. రామోజీరావుకు స్వయంగా కేసీఆర్ దంపతులు స్వాగతం పలికి యాగశాలకు తీసుకెళ్లారు. కేసీఆర్‌తో కలిసి పూజాద్రవ్యాలను సమర్పించారు. ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌ కూడా యాగానికి హాజరయ్యారు. అయితే ఒకప్పుడు నాస్తికుడైన రామోజీ ఇప్పుడు యాగాలకు కూడా వెళ్లడం ఆసక్తికరమే. తన పత్రికలో వారఫలాలు వంటి వాటిని కూడా అప్పట్లో అనుమతించే వారు కాదు రామోజీ. అయితే కొన్నేళ్లుగా ఆయన కూడా భక్తి వైపు మళ్లారని చెబుతున్నారు. నాస్తికుడైన […]

Advertisement
Update: 2015-12-23 04:05 GMT

కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావు హాజరయ్యారు. రామోజీరావుకు స్వయంగా కేసీఆర్ దంపతులు స్వాగతం పలికి యాగశాలకు తీసుకెళ్లారు. కేసీఆర్‌తో కలిసి పూజాద్రవ్యాలను సమర్పించారు. ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌ కూడా యాగానికి హాజరయ్యారు. అయితే ఒకప్పుడు నాస్తికుడైన రామోజీ ఇప్పుడు యాగాలకు కూడా వెళ్లడం ఆసక్తికరమే. తన పత్రికలో వారఫలాలు వంటి వాటిని కూడా అప్పట్లో అనుమతించే వారు కాదు రామోజీ. అయితే కొన్నేళ్లుగా ఆయన కూడా భక్తి వైపు మళ్లారని చెబుతున్నారు. నాస్తికుడైన రామోజీని ఆస్తికుడిగా పరిస్థితులే మార్చాయి. ఇప్పుడాయన రామోజీ ఫిల్మ్ సిటీలో ”ఓం సిటీ” పేరుతో ప్రసిద్ద దేవాలయాలను పోలిన ఆలయాలు నిర్మించే పనిలో ఉన్నారు. click to read: వంగవీటి రంగా హత్యలో ఆ ఎమ్మెల్యే A-5…

Tags:    
Advertisement

Similar News