జగన్ ఇంటికి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ కవిత

రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటికి వెళ్లారు. వైఎస్ భారతీని కలిశారు. తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలకు వైఎస్ భారతిని కవిత ఆహ్వానించారు. చాలాసేపు కవిత , భారతి మాట్లాడుకున్నారు. కవిత ఆహ్వానం పట్ల వైఎస్ భారతి సానుకూలంగా స్పందించారని సమాచారం. కేసీఆర్, జగన్‌కు మధ్య రాజకీయ వైరం లేకపోయినప్పటికీ ఇలా ఏకంగా జగన్ ఇంటికి కవిత వెళ్లడం రాజకీయాల్లో ఆసక్తిపరిణామంగా చెప్పుకోవచ్చు.

Advertisement
Update: 2015-10-01 08:14 GMT

రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటికి వెళ్లారు. వైఎస్ భారతీని కలిశారు. తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలకు వైఎస్ భారతిని కవిత ఆహ్వానించారు. చాలాసేపు కవిత , భారతి మాట్లాడుకున్నారు. కవిత ఆహ్వానం పట్ల వైఎస్ భారతి సానుకూలంగా స్పందించారని సమాచారం. కేసీఆర్, జగన్‌కు మధ్య రాజకీయ వైరం లేకపోయినప్పటికీ ఇలా ఏకంగా జగన్ ఇంటికి కవిత వెళ్లడం రాజకీయాల్లో ఆసక్తిపరిణామంగా చెప్పుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News