ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా రాజ్‌ చెంగప్ప

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడుగా ‘ఇండియా టుడే’ గ్రూప్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రాజ్‌ చెంగప్ప ఎన్నికయ్యారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని గిల్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘దైనిక్‌ భాస్కర్‌’ గ్రూప్‌ ఎడిటర్‌ ప్రకాశ్‌ దుబే ప్రధాన కార్యదర్శిగా, ఆన్‌లైన్‌ డైలీ ‘ది సిటిజన్‌’ చీఫ్‌ ఎడిటర్‌ సీమా ముస్తాఫా కోశాధికారిగా ఎన్నికయ్యారు.

Advertisement
Update: 2015-09-26 13:12 GMT

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడుగా ‘ఇండియా టుడే’ గ్రూప్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రాజ్‌ చెంగప్ప ఎన్నికయ్యారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని గిల్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘దైనిక్‌ భాస్కర్‌’ గ్రూప్‌ ఎడిటర్‌ ప్రకాశ్‌ దుబే ప్రధాన కార్యదర్శిగా, ఆన్‌లైన్‌ డైలీ ‘ది సిటిజన్‌’ చీఫ్‌ ఎడిటర్‌ సీమా ముస్తాఫా కోశాధికారిగా ఎన్నికయ్యారు.

Tags:    
Advertisement

Similar News