ప్రమాదంలో పోలీసు మృతి, ఎస్సైకి గాయాలు

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ వద్ద ఎర్ర చందనం లారీ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా… ఎస్సై, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలో పట్టుకున్న ఎర్ర చందనం దుంగలను కడపకు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Update: 2015-09-24 13:08 GMT
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ వద్ద ఎర్ర చందనం లారీ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా… ఎస్సై, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలో పట్టుకున్న ఎర్ర చందనం దుంగలను కడపకు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News