తిరుమల అతిథి గృహంలో మత్తుమందు ఇచ్చి దోపిడీ

తిరుమల అతిథి గృహంలో దోపిడీ దొంగలు మత్తుమందు ఇచ్చి మహిళా భక్తులను దోపిడీ చేశారు. వీరి నుంచి దొంగలు నగదు దోచుకుపోయారు. కౌస్తుభం గెస్ట్‌హౌస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దొంగలు ఇచ్చిన మత్తుమందుతో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు. ఒక రోజు తరువాత కోలుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళ ఇంకా స్పృహలోకి రాలేదు. బాధితులను తమిళనాడులోని కాంచీపురం వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోంగల ఆచూకీ కోసం సీసీ […]

Advertisement
Update: 2015-09-23 13:09 GMT
తిరుమల అతిథి గృహంలో దోపిడీ దొంగలు మత్తుమందు ఇచ్చి మహిళా భక్తులను దోపిడీ చేశారు. వీరి నుంచి దొంగలు నగదు దోచుకుపోయారు. కౌస్తుభం గెస్ట్‌హౌస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దొంగలు ఇచ్చిన మత్తుమందుతో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు. ఒక రోజు తరువాత కోలుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళ ఇంకా స్పృహలోకి రాలేదు. బాధితులను తమిళనాడులోని కాంచీపురం వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోంగల ఆచూకీ కోసం సీసీ కెమెరా పుటేజీలు పరిశీలిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News