వీడియో కాన్ఫరెన్సులో ఇంద్రాణి విచారణ!

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్లను పోలీసులు సోమ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు ఎదుట హాజరు పరిచారు. వినాయక చవితి కావడంతో బందోబస్తుకు సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో వీరిని తరలించడం సమస్యగా మారింది. అందుకే వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఈ ముగ్గురు నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల ఈకేసును […]

Advertisement
Update: 2015-09-21 13:01 GMT
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్లను పోలీసులు సోమ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు ఎదుట హాజరు పరిచారు. వినాయక చవితి కావడంతో బందోబస్తుకు సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో వీరిని తరలించడం సమస్యగా మారింది. అందుకే వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఈ ముగ్గురు నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల ఈకేసును మహారాష్ర్ట ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే!
Tags:    
Advertisement

Similar News