పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్‌

భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్‌ రైలుకు డ్రైవర్‌ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పంది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ వద్ద భువనేశ్వర్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పింది. టాటానగర్‌ స్టేషన్‌ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్‌ ఇంజిన్‌కు సంబంధించిన బోగీ పట్టాలు తప్పింది. డ్రైవర్‌ సమాచారంతో అప్పమత్తమైన రైల్యే అధికారులు ఇంజిన్‌ మార్చి పట్టాలు సరి చేశారు. దీంతో రైలు గంటపాటు ఆలస్యంగా నడిచింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగాలేదని రైల్యే అధికారులు […]

Advertisement
Update: 2015-09-18 22:56 GMT
భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్‌ రైలుకు డ్రైవర్‌ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పంది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ వద్ద భువనేశ్వర్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పింది. టాటానగర్‌ స్టేషన్‌ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్‌ ఇంజిన్‌కు సంబంధించిన బోగీ పట్టాలు తప్పింది. డ్రైవర్‌ సమాచారంతో అప్పమత్తమైన రైల్యే అధికారులు ఇంజిన్‌ మార్చి పట్టాలు సరి చేశారు. దీంతో రైలు గంటపాటు ఆలస్యంగా నడిచింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగాలేదని రైల్యే అధికారులు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News