మత్తు మందు చల్లి బ్యాగ్‌ చోరీ

హైదరాబాద్‌- వరంగల్‌ బస్సులో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. ఓ ప్రయాణికురాలిపై మత్తు మందు చల్లిన దుండగులు ఆమె బ్యాగ్‌‌ను చోరీ చేశారు. అందులో పది తులాల బంగారం ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు బస్సు ఎక్కడ ఎక్కారో, వీరు ఎలాగున్నారో తెలుసుకునేందుకు తోటి ప్రయాణికులను కూడా వారు ప్రశ్నించారు.

Advertisement
Update: 2015-09-15 13:16 GMT
హైదరాబాద్‌- వరంగల్‌ బస్సులో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. ఓ ప్రయాణికురాలిపై మత్తు మందు చల్లిన దుండగులు ఆమె బ్యాగ్‌‌ను చోరీ చేశారు. అందులో పది తులాల బంగారం ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు బస్సు ఎక్కడ ఎక్కారో, వీరు ఎలాగున్నారో తెలుసుకునేందుకు తోటి ప్రయాణికులను కూడా వారు ప్రశ్నించారు.
Tags:    
Advertisement

Similar News